మల్లాపూర్ మండల్ ధాంరాజపల్లి గ్రామంలో బిజెపి నాయకులు సంబరాలు

  1. పంటలకు మద్దతు ధర లు పెరిగిన సందర్భంగా బీజేపీ నాయకుల  మరియు రైతు ల ఆధ్వర్యంలో కొత్త ధాంరాజపల్లి గ్రామంలో పాటకులు కాల్చి మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకున్నారు మద్దతు ధర లు పెంచిన మోడీ గారికి బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.

జనం కోసం మనం

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"