"వాహనాలు తనిఖీ"
జగిత్యాల జిల్లా మల్లాపూర్ న్యూస్. (జనం కోసం మనం)
"వాహనాలు తనిఖీ" మల్లాపూర్ న్యూస్. మల్లాపూర్ మండల్ రాఘవపేట్ శివారులో SI పృద్వి గౌడ్ గురువారం ద్విచక్రవాహనాలు తనిఖీ చేశారు.ద్విచక్రవాహలకు సంబంధించిన దస్రాలు లేకుండా నడుపుతున్న వారికీ జరిమనలు విధించినాట్లు తెలిపారు.వాహన దాస్త్రాలు లేకుండా నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు.ప్రతి వాహనం దారుడు వాహనం యొక్క దాస్త్రాలు(కాగితాలు)తప్పని సరిగా ఉంచుకోవాలి అన్ని అన్నారు.
Comments
Post a Comment