"నరేంద్ర మోడీ చిత్రపటానికి పల అభిషేకం"

ఈ రోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా  మరియు రాయికల్ బీజేపీ ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర మోడీ  చిత్ర పటానికి పాలాభిషేకం  చేసి , స్వీట్లు పంపిని చేయడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తురగ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతే రాజు అని చేయలనే సదుద్దేశంతో ఇచ్చిన మాట ప్రకారం 2022 వరకు పెట్టుబడి ఒకతిన్నార రెట్లు మద్దతుధర పెంచుతాన్న వాగ్ధానాన్ని నిజం చేస్తూ దేశంలో ప్రధానంగా పండించే 14 రకాల పంటలకు పెద్ద మొత్తంలో మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది దీని పై రైతులు, రైతు సంఘాలు , కౌలు రైతులు అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు . దీని వలన రైతు పండించే పంటలకు సరైన న్యాయం చేకూరుతుంది అన్నారు .అలాగే 70 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతు మద్దతుధర ఈనాడు మోడీ రైతులను ఆదుకున్నరూ అలాగే బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల పక్షాన ,దేశ రైతుల శ్రేయస్సు కొరకు నిరంతరం పాటుపదుతుంది అన్నారు .ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తురగ శ్రీధర్ రెడ్డి , కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కుర్మ మల్లారెడ్డి , బీజేపీ మండల నాయకులూ  కుర్మ నారాయణ రెడ్డి , గోపాల్ జి , మల్లేష్ యాదవ్ , ముత్యం రెడ్డి ,మారుతీ  ,రవి, ధర్మపురి,వేణు,రాజశేఖర్ రెడ్డి   , ప్రేమ్ రెడ్డి , శ్రీకాంత్ , మహేష్  ,సంజీవ్ రెడ్డి ,అశోక్ ,నర్సయ్య ,విఠల్ తదితరులు పాల్గొన్నారు

x

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"