"నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలబిషేకం"
జనం కోసం మనం న్యూస్:
ఈరోజు మల్లాపూర్ లోనీ భారత మాత విగ్రహం దగ్గర రైతులకు మద్దతు ధర పేంచీనందుకు ధమొధర ధాష్ నరేంద్ర మోడీకి పాలబిసేకం చేయడం జరిగింది ఇందులో బిజెపి మండల కార్యకర్తలు సీనియర్ నొయకులు పాల్గొన్నారు జై భారత్ జై బిజెపి జై మొడీజీ ఈరోజు మన నుతన ఎస్సై గారిని సన్మానించాడం జరిగింది మీ మండల అధ్యక్షుడు ఇల్లేందుల వేణుగోపాలా చారి..
Comments
Post a Comment