*తెరాస పార్టీ అభ్యర్థులని గెలిపించాలి*

*టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలి*
మోర్తాడ్ జనం కోసం మనం న్యూస్:
  స్థానిక సంస్థ గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు మండల కేంద్రంలోని ఆర్ ఎన్ బి ఫంక్షన్ హాల్లో మండల టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఈ వారం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు బలపరిచిన అభ్యర్థులు గెలిపించడం ద్వారా గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు ప్రతి కార్యకర్త తనవంతు కృషిగా పది ఓట్లు వేయించి భారీ మెజారిటీ తో ఎంపిటిసి జెడ్పిటిసి అభ్యర్థులను గెలిపించి గ్రామాలు అభివృద్ధికి కృషి చేయాలని గ్రామాల అభివృద్ధికి పార్టీ మరింత నిధులు ఇస్తుందని అన్నారు రు విస్తృతంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు ఎన్నికలకోసం కులాల విభజన సరికాదని అన్ని కులాల సభ్యులు ఒకే వైపు ఉంటే టిఆర్ఎస్ పార్టీ విజయం సాధ్యమవుతుందని అన్నారు కలిసి పనిచేస్తే ఓటమి దరిచేరవని అన్నారు ఐదు సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వచ్చేలా కృషి చేయాలని ఆయన అన్నారు రానున్న నాలుగు నెలల్లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తో టి ఎస్ ఆర్ ఎస్ పి పూర్తిగా నీటి కళకళలాడుతుందని అన్నారు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని పార్టీ నుండి వైదొలగి ఇస్తామని ఆయన అన్నారు పార్టీల సభ్యులు గెలిచిన టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని ఇతర పార్టీలు గెలిస్తే ఆ గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అన్నారు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే ఆయా గ్రామాలలో అభివృద్ధి కి నిధులు చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భోగ ధరని వైస్ ఎంపీపీ పవన్ వన్ టిఆర్ఎస్ బలపర్చిన ఎం పి టి సి అభ్యర్థులు తదితర నేతలు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"