జగిత్యాల ఎస్పీ సింధు శర్మ తో ఫోన్ లో మాట్లాడిన ఎంపీ అర్వింద్ ధర్మపురి

జనం కోసం మనం జగిత్యాల జిల్లా
*జగిత్యాల ఎస్పీ సింధు శర్మ తో ఫోన్ లో మాట్లాడిన ఎంపీ అర్వింద్ ధర్మపురి*
నిజామాబాద్ లోను, జగిత్యాల లో కూడా కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హనుమాన్ జయంతి రోజు నిజామాబాద్ లో, ఫలితాల నాడు జగిత్యాల లో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బీజేపీ కార్యకర్తల మీద తమ ప్రతాపాన్ని చూపించారు.
ఎంపీ ఫలితాల రోజు జగిత్యాల జిల్లా  రాఘవ పేట లో  విజయోత్సవ ర్యాలీ ని అక్కడి SI అడ్డుకోవడమే కాకుండా 12 మంది కార్యకర్తలను అరెస్ట్ చేయడం అరాచకం అని, పోలీసులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఎంపీ అర్వింద్  ఎస్పీ తో స్పష్టం చేశారు.
ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో అసహనం పెరుగుతుందని, తద్వారా వచ్చే శాంతి భద్రతల సమస్య కు హోమ్ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఎంపీ అర్వింద్ ధర్మపురి హెచ్చరించారు.
.................... జనంం కోసం మనం.....................

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"