"రంజాన్ కనుక"

జనం కోసం మనం న్యూస్:జగిత్యాల జిల్లా న్యూస్

 మెట్ పల్లి పట్టణంలోని TRS పార్టీ కార్యాలయంలో మైనారిటీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న (రంజాన్ కానుక) చీరలను పంపిణీ చేసిన కోరుట్ల నియెజకవర్గ MLA *గౌ"శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు * మరియు మెట్ పల్లి మునిసిపల్ చైర్ పర్సన్ *గౌ"శ్రీమతి మఱ్ఱి ఉమా రాణి-సహదేవ్ * ఈ కార్యక్రమంలో TRS నాయకులు, మునిసిపల్ కౌన్సిలర్ల్,మొ"వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"