*యూవత అంత తెరాస కె*

జనం కోసం మనం హైదరాబాద్ ప్రతినిధి :     జగిత్యాల్ జిల్లా న్యూస్ :

 *తెరాస నే గెలుపు కాయం అంటున్న ప్రజలు*                         

జగిత్యాల్  జిల్లా లోని మల్లాపూర్ మండల్ ఎంపీటీసీ తెరాస అభ్యర్థి సందిరెడ్డి శ్రీనివాస్ ని గెలిపించాలని కోరుతూ తెరాస యూవ నాయకులు సోమ అశ్విన్  కుమార్ మాట్లాడుతు  మల్లాపూర్ మండల్ లోని గ్రామా గ్రామకి వెల్లి ప్రచారం లో ప్రజలని కోరడం జరిగింది.మా యూవత అందరు కలసి సందిరెడ్డి శ్రీనివాస్ ని గెలిపించుకుంటాం అన్ని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి లక్ష్మణ్ సోమ అశ్విన్ కుమార్ ఉయ్యాల లక్ష్మణ్ గడ్డం నర్సారెడ్డి కొమ్ముల జీవన్ బండి లింగ స్వామి ముద్దం శరత్ గోపి డి శ్రీనివాస్ చిట్టి రెడ్డి రమేష్ రెడ్డి తెరాస నాయకులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"