లక్ష్మణ్ ను కలిసిన ఎంపీ అరవింద్

*జనం కోసం మనం హైదరాబాద్* సోమవారం హైదరాబాద్  లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్    లక్ష్మణ్ ను మర్యాదపూర్వకంగా  కలిశారు.ఎంపీ గా గెలుపొందిన సందర్బంగా అరవింద్ లక్ష్మణ్ ను కలసుకున్నారు. కలసిన వారిలో  కార్యవర్గ సభ్యుడు బస్వా లక్ష్మీ నర్సయ్య కూడా ఉన్నారు.
 లక్ష్మణ్ కు పుష్ప గుచ్చం అందజేస్తున్న అరవింద్

...........జనం కోసం మనం ఎప్పుడు మీ వెంటే.................

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"