ఈద్ ముబారక్ సంబరాలు

జనం కోసం మనం న్యూస్ జగిత్యాల్ జిల్లా న్యూస్:                                                           
మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా బిష్మిళ్ల యూత్ ఆధ్వర్యంలో సేమ్యా పంపిణీ చేశారు. సాయంత్రం గ్రామ పంచాయతీ ముందు  రంజాన్ పాయసం ప్రజలకు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ముస్తక్  ఇక్బాల్ , సోహెల్ , అమీర్ , రీజ్వన్ , ఇర్ఫాన్ , అజిత్ , సజీరుద్దీన్ , గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

Post a Comment

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"