రక్త దానం చేయండి ప్రాణదాతలు కండి

జనం కోసం మనం న్యూస్:మెటుపల్లి న్యూస్ 

 రక్త దానం చేయండి ప్రాణ దాతలు కండి*                           చింతలపెట్ కి చందిన తొట్ల వనిత 3వ గర్భిణీ  ఆపరేషన్ నిమిత్తం మెటుపల్లి నిత్యసాయి హాస్పిటల్ లో చేరగా ఆపరేషన్ మధ్యలో తీవ్ర రక్తస్రావం కాగా వైద్యులు వెంటనే A+పోసిటివ్ రక్తం కావాలి అనగా .వల కుటుంబసభ్యులతో ఫోన్ ద్వారా విషయం తెలుసుకున్న .బీ.జే.వైయం  జయ కృష్ణ రక్త దానం చేశారు.అత్యవసర సమయం లో వచ్చి పేషెంట్ యొక్క ప్రాణాలు కాపాడారు.జయ కృష్ణ కి పలువురు అభినందలు తెలిపరు..

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"