"బీజేపీ సభ్యత నమోదు" మహన రావుపేట్"
జగిత్యాల్ జిల్లా జనం కోసం మనం న్యూస్: కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ అర్వింద్ ధర్మపురి గారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బాజోజి భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పూదరి అరుణ ,కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ డా,, జేఎన్. వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
http://www.youtube.com/c/JANAMKOSAMMANAMTV
Comments
Post a Comment