జనం కోసం మనం న్యూస్:హైదరాబాద్
జగిత్యాల్ జిల్లా న్యూస్ జులై24/7/19
మెటుపల్లి మండలం మారుతినగర్ జాతీయ రహదారి 63 పై జరిగిన రోడ్డు ప్రమాదం ఎమ్మెల్యే విద్యాసాగరరావు పరిశీలిస్తూ రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోరుట్ల మండలం లో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాద ఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. మారుతి నగర్ వద్ద ప్రమాదం లో గాయపడిన వ్యక్తి ని , భారీ స్థాయిలో జనాన్ని చూసి ఆయన వాహనాన్ని ఆపి ప్రమాద సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు శస్త్ర చికిత్సా 108 వాహన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఈ ప్రాంతానికి తరలిస్తున్న తెలుసుకొని రోగులకు సరైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలంటూ సిబ్బందికి సూచించారు.
Comments
Post a Comment