యువత చూపు బిజెపి వైపు

జనం కోసం మనం న్యూస్ :హైదరాబాద్ జగిత్యాల్ జిల్లా న్యూస్


జులై25/07/19

https://janamkosam4manam.blogspot.com/2019/07/blog-post_24.html

ఈరోజు మెట్ పల్లి  పట్టణంలో బిజెపి జిల్లా అధ్యక్షుని కార్యాలయంలో బిజెపి పార్టీలోకి కొత్తగా ఏర్పడినటువంటి 26 వ వార్డు వెంకట్రావు చెందిన యువతని బీజేవైఎం జిల్లా కార్యదర్శి బోడ్ల రమేష్ ఆధ్వర్యంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బాజొజి భాస్కర్ సమక్షంలో కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది నరేంద్రమోడీ గారి అభివృద్ధి పనులను చూసి యువత పెద్ద ఎత్తున బిజెపి లోకి రావడం జరుగుతుందని జిల్లా అధ్యక్షుడు మాట్లాడడం జరిగింది జైన్ అయినటువంటి  యువత తాళ్లపల్లి భరత్, రంజిత్ కుమార్,మనోజ్,రణధీర్, సాయి,ప్రేమ్, సాయి,అబ్బో,రాహుల్, తదితరులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి బాబు, బిజెపి పట్టణ అధ్యక్షులు గంప శ్రీనివాస్ బిజెవైయం పట్టణ అధ్యక్షులు సుంకెట విజయ్, బిజెపి సీనియర్ నాయకుడు మిట్టపల్లి రామ్మోహన్, మాసుల లికిత్, గౌతమ్, నరేష్, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొనడం జరిగింది.


Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"