Posts

Showing posts from March, 2020

ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత సదస్సు

Image
జగిత్యాల జిల్లా జనం కోసం మనం న్యూస్ : మల్లాపూర్ మండల్ మోగిలిపేట గ్రామ పంచాయతీ కార్యలయం లో ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ యూనియన్ తో రోడ్డు భద్రత  పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటో డ్రైవర్లతో  ఎస్సై రవీందర్ మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని అన్ని రకాల పత్రాలు ఉంచుకొని డ్రైవ్ చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఎస్సై రవీందర్ పోలీస్ సిబ్బంది సర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు  తదితరులు పాల్గొన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

Image
జనం కోసం మనం న్యూస్:     *మల్లాపూర్ ఎస్సై రవీందర్*      డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు  మల్లాపూర్ మండల్ ముత్యంపేట గ్రామ శివారులో సోమవారం  మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి ఎస్సై రవీందర్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతు ప్రయాణం చేయడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వాహనదారులకు వివరించారు. అలాగే త్రిబుల్ రైడింగ్ లైసెన్స్ ,హెల్మెట్ వివిధ పత్రాలు లేని వారికి జరిమానా విధించారు. పోలీసులు చేపట్టే తనకి వాహనదారులు సహకరించాలని ఆయన కోరారు .ఎస్.ఐ తో పాటు కానిస్టేబుల్ సంతోష్ పోలీసు సిబ్బంది ఉన్నారు.