గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడి

జనం కోసం మనం న్యూస్:


జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల్ లోని  నడికూడ గ్రామ శివారులో గుండుంబా కాస్తూ  సమాచారం మేరకు .ఎస్ఐ రవీందర్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గుడుంబా కాస్త అమ్మకం చేపడుతున్న ఇరవేని స్వామి 38 సం"10 లిటర్స్ గుడుంబా దొరుకగా పై వ్యక్తి పై కేసు నమోదు చేశారు.ఈ దాడుల్లో  ఎస్ఐ రవీందర్,సొంతోష్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"