*నిరుపేదలకు బియ్యం,నిత్యావసర సరుకుల పంపిణీ*

*నిరుపేదలకు బియ్యం,నిత్యావసర సరుకుల పంపిణీ*                                  ఎడిటర్:నాని టైగర్


  *జనం కోసం మనం న్యూస్* జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల్ కేంద్రం లోని సుజాత కిరణం యజమాని మెడి లక్మి కాంతం గుప్తా ఐదు గురికి  నీరు పేద కుటుంబాలకు బియ్యం,పప్పు,నూనె ఇతర నిత్యావసర సరుకులు అందజేశారు.ఈ సందర్బంగా మెడి లక్మి కాంతం గుప్తా మాట్లాడుతు కారోన మహమారిని విజృబించిన నేపథ్యం లో మా వంతు గా పేద కుటుంబాలకు చేయూత నివ్వడం జరిగిందిని. అన్నారు.అలాగే లక్మి కాంతం గుప్తా కుమారుడు రాకేష్ గుప్తా మాట్లాడుతు .ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు భౌతిక దూరని పాటించాలని మాస్కు ధరించాలి అన్నారు. మధ్యతరగతి కుటుంబీకులైన సేవ చేసినందుకు ముందుకు రావడం అభినందనీయం అని పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో  మేడి లక్మి కాంతం గుప్తా,రాకేష్,మనీష్, పలువురు నాయకులు తగితారులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"