రక్త దానం చేయండి ప్రాణదాతలు కండి

జనం కోసం మనం న్యూస్:



మెటుపల్లి సురక్షా హాస్పిటల్లో రక్తహీనతతో బాధపడుతున్న మహిళకి మెరుగైన చికిత్స కోసం ఏ+ పాజిటివ్ రక్తం అత్యవసరమని వైద్యులు సూచించారనే సమాచారం తెలుసుకున్న, సిరిపూర్ గ్రామానికి చెందిన లిటిల్ ఫ్లవర్ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి మిత్రుడు మారిశెట్టి మహేష్, స్వచ్చందంగా సిరిపూర్ నుండి జగిత్యాల రక్త నిధికి కి వెళ్లి ఏ+ పాజిటివ్ రక్తదానం చేసి వారి ఉదార స్వభావన్ని చాటుకోవడం జరిగింది. పేషంట్ మేలుకై స్వచ్చందంగా ఏ+ పాజిటివ్ రక్తదానం చేసిన శాశ్వత రక్తదాత మారిశెట్టి మహేష్ కి పలువురు హృదయ పూర్వకమైన అభినందనలు తెలియజేశారు.

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"