Posts

Showing posts from April, 2021

మాస్కు ధరించి ఉంటే చర్యలు తప్పదు ఎస్సై జి .రవీందర్

Image
 * మాస్కు ధరించి ఉంటే చర్యలు తప్పదు ఎస్సై జి .రవీందర్* .                  జనం కోసం మనం న్యూస్                      మల్లాపూర్ ఎస్సై జి.రవీందర్    జగిత్యాల్ : జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య అధికమవుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజలు తప్పక మాస్క్ లను ధరించాల్సి ఉంటుంది ఎస్సై జి .రవీందర్ అన్నారు. కరానా సెకండ్ వేవ్ క్రమంలో కొన్ని రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆయన అన్నారు .కారోనా వ్యాధి నియంత్రించడం కేవలం మాస్క్ ద్వారా మాత్రమే సాధ్యం పడుతుందని ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది అని చెప్పారు. ఎవరైనా వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో సంచరించినట్లు అయితే వారిపై విపత్తు నిర్వహణ చట్టం లోని 51 నుంచి 60 సెక్షన్లను 188 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సదరు వ్యక్తుల పై తీసుకున్న చర్యల్లో భాగంగా జరిమానా విధించడంతో పాటు రాష్ట్రప్రభుత్వం ఆదేశానుసారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నిబంధనలు 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ముఖ్యంగా కరానా వ్యాధి ప్రభావాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు తమ వంతు సహకారం అందించాల్సి ఉంటుందని త

*ప్రైవేట్ పాఠశాలలో తక్షణమే పునః ప్రారంభించాలని తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు

Image
 *ప్రైవేట్ పాఠశాలలో తక్షణమే పునః ప్రారంభించాలని ప్రైవేట్ పాఠశాలలు తక్షణమే పునః ప్రారంభించాలని తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశార.        వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం మల్లాపూర్ మండల్ ట్రాస్మా అధ్యక్షులు మారిశెట్టి మహేష్ జనం కోసం మనం న్యూస్ న్యూస్ తో మాట్లాడుతూ పాఠశాల లు పునః  ప్రారంభిం చాలీ అకస్మాత్తుగా మూసివేత  వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు  సిబ్బంది మరియు పాఠశాల యాజమాన్య ఆర్థికంగా ఇబ్బంది గా ఉన్నారు. మిగిలిన వ్యాపార సంస్థలలో లాగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాల పునఃప్రారంభ చేసుకునే విధంగా అనుమతి కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లవలసిందిగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నారు .అలాగే పాఠశాల పనిచేసిన ఉపాధ్యాయులకి అందరికీ సంవత్సరకాలం యొక్క జీతాలు 7 వేల చొప్పున అందించి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వాలని...కోరారు. అలాగే తాసిల్దార్ కి  వినతిపత్రం అందజేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో ట్రస్మా అధ్యక్షులు మారిశెట్టి మహేష్, క్యాషియర్ పల్లి రాజేందర్, ప్రధాన కార్యదర్శి లస్శెట్టి గంగాధర్ పాల్గొన్నారు