నూతన సర్వసభ్య సమావేశం
జగిత్యాల జిల్లా:
కతలా పూర్ మండల ఆర్యవైశ్య సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. అధ్యక్షులుగా శ్రీ మైలారపు నరేందర్ ప్రధాన కార్యదర్శిగా శ్రీ బచ్చు కిషన్ కోశాధికారిగా శ్రీ మంచాల రాంప్రసాద్ ఉపాధ్యక్షులుగా. గంగం రమేష్ సలహాదారులుగా మధుసూదన్ కాంతయ్య ప్రసాద్ జగన్ దేవయ్య లను నియమించు కున్నరు...
Comments
Post a Comment