జనం కోసం మనం న్యూస్ జగిత్యాల్ జిల్లా ఇబ్రహిపట్నం/న్యూస్:2/10/19 *మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన యూత్ సభ్యులు* మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో వేములకుర్తి గ్రామంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ. వినాయక చవితి సంధర్భంగా గణపతి పూజ చేసుకునేవారికోసం యూవతేజ యూత్ వారి ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో యూత్ సభ్యులు రఘు, సంజీవ్, శ్రీనివాస్, లక్ష్మినర్సయ్య, ప్రతాప్,రాజశేఖర్, శ్రీధర్, అజయ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.