Posts

Showing posts from May, 2022
Image
మల్లాపూర్ ◆వాసవి క్లబ్ జెమ్స్ మల్లాపూర్  ఆధ్వర్యంలో  ◆ఈ రోజు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మ వారి జయంతి సందర్బంగా మరియు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్  పాత సుదర్శన్&సుకన్య గార్ల పెండ్లి రోజు సందర్బంగా ◆ మల్లాపూర్ మండలం లోని సిర్పూర్ గ్రామానికి చెందిన దండుగుల కళ్యాణ్ అను బాబుకి మూత్ర పిండాల సమస్య తో  బాధ పడుతున్న విషయం తెలుసుకొని  ◆మన వాసవి క్లబ్ జే మ్స్  తరుపున 5000/- రూపాయలు విరాళముగా ఇవ్వడం జరిగింది.ఇట్టి  కార్యక్రమం లో వాసవి క్లబ్ అధ్యక్షులు :మేడి రాకేష్ గుప్తా మండల ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు : శివరాంకిషన్ గుప్తా మాజీ అధ్యక్షులు:శివ శ్రీనివాస్ గుప్తా మరియు సభ్యులు కస్తూరి సంతోష్. మైలారపు నాగభూషణమ్. మైలారపు నరేష్.పాలకుర్తి రాము. అక్షింతల లక్ష్మీనారాయణ. సిర్పూర్ గ్రామ సర్పంచ్ :భూక్యా గోవింద్ నాయక్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు: ఏనుగు రాంరెడ్డి  పాల్గొన్నారు *JANAM KOSAM MANAM NEWS*

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

Image
■ మల్లాపూర్ మండలం సిర్పూర్ మరియు మల్లాపూర్ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు . సిర్పూర్ క్లిక్ ◆ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతులని మోసం చేసి వరి కొనుగోలు చేయనప్పటికీ, తెలంగాణ ప్రభుత్వనికి బరమైనప్పటికీ రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ■దేశంలో వరి కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని, దానికి ఉదాహరణ రోజు మన బార్డర్లో పక్క రాష్ట్రాల వందలాది ధాన్యంతో ఉన్న లారీలను మన చెక్ పోస్టుల్లో నుండి మన పోలీసులు వెనక్కు పంపించే పరిస్థితి చూస్తున్నామని అన్నారు. ■ఇప్పటికే బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్ర లారీలను, కాంగ్రెస్ పాలిత ఛాతిస్గడ్ లారీలను వెనక్కి పంపిన వీడియోలో ప్రజలందరూ చూసే ఉంటారని అన్న ■వారికీ రైతులపట్ల చిత్తశుద్ధి ఉంటె వారి రాష్టాల్లో కొనుగోలు కేంద్రాలు ఉంటె అక్కడి రైతులు తెలంగాణకు ఎందుకు వస్తున్నారని ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. ■రైతులను ఆదుకునే ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని రైతు సోదరులు కేసీఆర్ గారి వెంట ఉండాలని రైత