Posts

Showing posts from August, 2019

పేకాట రాయుళ్ళ అరీస్ట్

Image
జగిత్యాల్ జిల్లా:జనం కోసం మనము న్యూస్:                               పేకాట రాయుళ్ళ అరెస్ట్ ఎస్ ఐ రవీందర్                                  మల్లాపూర్ మండల్ లోని చిట్టపూర్ గ్రామంలో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు ఎస్ ఐ రవీందర్  దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో  ఆరుగురు పేకాట రాయుళ్ళను అరెస్ట్ వారి వద్ద నుండి 10,342 రూపాయలు నగతు స్వాధీనం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎస్. ఐ పోలీస్ సిబ్బంది రైటర్ శ్రీనివాస్,గన్ మ్యాన్ సొంతోష్ పాల్గొన్నారు.

పేకాట రాయుళ్ళ అరెస్ట్ మల్లాపూర్

Image
జనం కోసం మనం న్యూస్ :జగిత్యాల్ ,మల్లాపూర్  ,పేకాట రాయుళ్ళను అరెస్ట్ ఎస్ ఐ రవీందర్ . జగిత్యాల్ జిల్లా మల్లాపూర్ మండల చిట్టపూర్ గ్రామ శివారులో ని గుట్టలలో పేకాట రాయుళ్ళను  మెటుపల్లి సిఐ రవికుమార్ అద్వారం లో విషయం తెలుసుకున్న మల్లాపూర్ ఎస్.ఐ రవీందర్  సిబ్బందితో పేకాట స్థావరం పై దాడిచేశారు.పేకాట ఆడుతున్న తొమిది  మంది వ్యక్తులన అదుపులోకి తీసుకొని ,వారివద్ద నుంచి 104033/-రూ నగతు సాదినం చేసుకున్నారు.ఎస్ ఐ తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

"స్నేహితులు దినోత్సవం "

Image
జనం కోసం మనం న్యూస్ :జగిత్యాల్ జిల్లా మన ఊరు న్యూస్: "మరిచి స్నేహం చేయకు    స్నేహం చేసి మరువక" మల్లాపూర్ కేంద్రం లో స్నేహితులు దినోత్సవం చాలా ఘనంగా జరిపారు. గ్రామం లో ఉన్న చిన్న నటి స్నేహితులు అందరు కలసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. 

"బాలుని వైద్యానికి విరాలలు"

Image
జనం కోసం మనం న్యూస్ :జగిత్యాల్ జిల్లా మూత్రణాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలుని వైద్యానికి మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన యువజన సంఘాల ఆధ్వర్యంలో విరాలలు సేకరించారు.  వారు మాట్లాడుతూ మండలానికి  దండుగుల విష్ణు మూత్రణాల వ్యాధితో మూత్రనాళ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని సుమారు 3 లక్షల వరకు ఖర్చవుతుందని వైదులు తెలిపారు. బాలుని వైద్యానికి దాతలు ముందుకు రావాలని కోరారు విరాళాల సేకరణలో  పెద్దిరెడ్డి లక్ష్మణ్  కొమ్మల జీవన్ రెడ్డి   సోమ అశ్విన్ కుమార్ లక్ష్మణ్ నరసయ్య పాల్గొన్నారు.

"గల్ఫ్ బాధితులకు అండగా తెలంగాణ జాగృతిఅధ్యక్షురాలు కవిత"

Image
జనం కోసం మనం న్యూస్:జగిత్యాల్ జిల్లా  *జాగృతి యవజన విభాగం* *జిల్లా అధ్యక్షుడు* *మల్లేష్ యాదవ్.   *బాధిత కుటుంబానికి పరమర్శ గల్ఫ్ బాధిత కుటుంబానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ *కల్వకుంట్ల కవిత* గారు అండగా ఉంటారని తెలంగాణ జాగృతి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు *గనవేని* *మల్లేష్ యాదవ్* అన్నారు.. మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన ఉయ్యాల భూమయ్య ఇటీవల దుబాయిలో  అనారోగ్యంతో మరణించగా మృతదేహాన్ని తెప్పించడానికి వాహన సౌకర్యం కల్పించాలని కుటుంబ సభ్యులు జాగృతి యూత్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ కి తెలపడంతో   విషయాన్ని మాజీ ఎంపీ *కవిత* గారికి తెలపడంతో వెంటనే స్పందించిన *కవిత* గారు జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *నవీన్ ఆచారి* గారికి వాహనాన్ని సమకూర్చాలని సూచించడంతో  వాహన సౌకర్యాన్ని కల్పించారు.. కాగా ఈరోజు బాధిత కుటుంబాన్ని జాగృతి నాయకులు పరామర్శించి అదైర్య పడొద్దని మాజీ ఎంపీ *కవితగారు* *Mla విద్యా* *సాగర్ రావు* గారు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు..  ఇందుకు సహకరించిన జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *నవీన్* *ఆచారి* గారికి *మల్లేష్ యాదవ్* లకి కృతజ్ఞతలు తెలిపారు.