Posts

Showing posts from April, 2020

గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడి

Image
జనం కోసం మనం న్యూస్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల్ లోని  నడికూడ గ్రామ శివారులో గుండుంబా కాస్తూ  సమాచారం మేరకు .ఎస్ఐ రవీందర్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గుడుంబా కాస్త అమ్మకం చేపడుతున్న ఇరవేని స్వామి 38 సం"10 లిటర్స్ గుడుంబా దొరుకగా పై వ్యక్తి పై కేసు నమోదు చేశారు.ఈ దాడుల్లో  ఎస్ఐ రవీందర్,సొంతోష్ పోలీస్ సిబ్బంది ఉన్నారు .

పేకాట రాయుళ్లు అరెస్టు

Image
జనం కోసం మనం న్యూస్: మల్లాపూర్ మండల్ లోని కుస్థాపర్  గ్రామంలో   పేకాట ఆడుతున్న సమాచారం మేరకు .ఎస్ఐ రవీందర్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురు (6)మంది పేకాట రాయుళ్ళను అరెస్ట్ వరి వద్ద నుండి 34930/- నగతు స్వాదిం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో  ఎస్ఐ రవీందర్,పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు .
Image
*యూనియన్ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ* మెటుపల్లి కెమెరా క్లబ్                                      *జనం కోసం మనం న్యూస్ ఎప్పుడు మీ వెంటే.    ఎక్కడ లేనట్టు వంటి 3 d న్యూస్ ఇప్పుడు మన జనం కోసం మనము న్యూస్  లో మీ కోసం ముందుకు తీసుకోచం...మీ సేవ లో వెబ్ డిజైనర్ ,మేనేజింగ్ డైరెక్టర్,ఎడిటర్ నాని కళ్యాణ్  ప్రేమతో*   జనం కోసం మనం న్యూస్     జగిత్యాల్ జిల్లా   మెటుపల్లి: కరుణ మహామారి నేపథ్యంలో ఫోటో వీడియోగ్రాఫర్స్ పై తీవ్రంగా ప్రభావం చూపుతుందని అంటున్నారు. కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో  యూనియన్ సభ్యులకు నిత్యావసర సరుకులు పప్పు ,నూనె ,ఇతర వస్తువుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి ఏప్రిల్ మే నెలలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెళ్లిళ్లు చేసే పరిస్థితి లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోయానని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీజన్ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రతి నెలా జమ చేసిన డబ్బులు నుండి సంఘ సభ్యులకు పంపిణీ చేశామన్నారు. ఆపత్కాలంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకొని సంఘ సభ్యులు అండగా ఉండడం అభినందనీయమని అన్నారు .ఈ కార్యక్రమంలో గజ్జెటిచక్రి ,శ్రీధర్ ,చిలువేరి మహేష్ ,ముదాం శ్రీనివాస్,

*నిరుపేదలకు బియ్యం,నిత్యావసర సరుకుల పంపిణీ*

Image
*నిరుపేదలకు బియ్యం,నిత్యావసర సరుకుల పంపిణీ*                                  ఎడిటర్:నాని టైగర్    *జనం కోసం మనం న్యూస్* జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల్ కేంద్రం లోని సుజాత కిరణం యజమాని మెడి లక్మి కాంతం గుప్తా ఐదు గురికి  నీరు పేద కుటుంబాలకు బియ్యం,పప్పు,నూనె ఇతర నిత్యావసర సరుకులు అందజేశారు.ఈ సందర్బంగా మెడి లక్మి కాంతం గుప్తా మాట్లాడుతు కారోన మహమారిని విజృబించిన నేపథ్యం లో మా వంతు గా పేద కుటుంబాలకు చేయూత నివ్వడం జరిగిందిని. అన్నారు.అలాగే లక్మి కాంతం గుప్తా కుమారుడు రాకేష్ గుప్తా మాట్లాడుతు .ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు భౌతిక దూరని పాటించాలని మాస్కు ధరించాలి అన్నారు. మధ్యతరగతి కుటుంబీకులైన సేవ చేసినందుకు ముందుకు రావడం అభినందనీయం అని పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో  మేడి లక్మి కాంతం గుప్తా,రాకేష్,మనీష్, పలువురు నాయకులు తగితారులు పాల్గొన్నారు.