Posts

Showing posts from July, 2019

కంటి వైద్య శిబిరం ప్రారంభం

Image
జనం కోసం మనం న్యూస్:జగిత్యాల్ జిల్లా                           *కంటి వైద్య శిబిరం*  మల్లాపూర్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఆదివారం మల్లాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.  కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జడ్పీటీసీ  సంధిరెడ్డి శ్రీనివాస్ లయన్స్ క్లబ్ సేవలు మారువలేని వని అన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శివశ్రీనివస్,ప్రధాన కార్యదర్శి ఏలేట నర్సారెడ్డి ,ఉపాద్యక్షుడు రాంప్రసాద్,ఎంపీటీసీ ఆకుతోట రాజేష్ ,మాజీ అధ్యక్షుడు దేవ మల్లయ్య,వైద్యులు పాల్గొన్నారు.

యువత చూపు బిజెపి వైపు

Image
జనం కోసం మనం న్యూస్ :హైదరాబాద్ జగిత్యాల్ జిల్లా న్యూస్ జులై25/07/19 https://janamkosam4manam.blogspot.com/2019/07/blog-post_24.html ఈరోజు మెట్ పల్లి  పట్టణంలో బిజెపి జిల్లా అధ్యక్షుని కార్యాలయంలో బిజెపి పార్టీలోకి కొత్తగా ఏర్పడినటువంటి 26 వ వార్డు వెంకట్రావు చెందిన యువతని బీజేవైఎం జిల్లా కార్యదర్శి బోడ్ల రమేష్ ఆధ్వర్యంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బాజొజి భాస్కర్ సమక్షంలో కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది నరేంద్రమోడీ గారి అభివృద్ధి పనులను చూసి యువత పెద్ద ఎత్తున బిజెపి లోకి రావడం జరుగుతుందని జిల్లా అధ్యక్షుడు మాట్లాడడం జరిగింది జైన్ అయినటువంటి  యువత తాళ్లపల్లి భరత్, రంజిత్ కుమార్,మనోజ్,రణధీర్, సాయి,ప్రేమ్, సాయి,అబ్బో,రాహుల్, తదితరులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి బాబు, బిజెపి పట్టణ అధ్యక్షులు గంప శ్రీనివాస్ బిజెవైయం పట్టణ అధ్యక్షులు సుంకెట విజయ్, బిజెపి సీనియర్ నాయకుడు మిట్టపల్లి రామ్మోహన్, మాసుల లికిత్, గౌతమ్, నరేష్, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొనడం జరిగింది .

రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

Image
జనం కోసం మనం న్యూస్:హైదరాబాద్ జగిత్యాల్ జిల్లా న్యూస్ జులై24/7/19    మెటుపల్లి మండలం మారుతినగర్ జాతీయ రహదారి 63 పై జరిగిన రోడ్డు ప్రమాదం ఎమ్మెల్యే విద్యాసాగరరావు పరిశీలిస్తూ రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోరుట్ల మండలం లో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాద ఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. మారుతి నగర్ వద్ద ప్రమాదం లో గాయపడిన  వ్యక్తి ని , భారీ స్థాయిలో జనాన్ని చూసి ఆయన వాహనాన్ని ఆపి ప్రమాద సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు శస్త్ర చికిత్సా 108 వాహన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఈ ప్రాంతానికి తరలిస్తున్న తెలుసుకొని రోగులకు సరైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలంటూ సిబ్బందికి సూచించారు .

మల్లాపూర్ ఎస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన రవీందర్

Image
              *జనం కోసం మనం న్యూస్* జనం కోసం మనం న్యూస్ హైదరాబాద్ జగిత్యాల జిల్లా మల్లాపూర్ న్యూస్                                      *మల్లాపూర్ నూతన ఎస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన రవీందర్*                                                                                   మల్లాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విధులు నిర్వహిస్తున్న  పృథ్వీ దర్ గౌడ్  ఆదివారం బదిలీ కాగా సోమవారం ఎస్సై( సబ్ ఇన్స్పెక్టర్) రవీందర్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ వీఆర్ జగిత్యాల్ నుండి బదిలీ పై సోమవారం మల్లాపూర్ రావడం జరిగింది అయన తెలిపారు.మల్లాపూర్ పరిధిలో శాంతి భద్రతల విషయంలో రాజీపడే సమస్య లేదని తెలిపారు. శాంతి భద్రతల భంగం వాటిల్లకుండా రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ముఖ్యంగా స్టేషన్కు వచ్చే ప్రజలలో మంచి సత్ప్రవర్తనతో నాతో మెలిగే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో రైటర్ శ్రీనివాస్ , కానిస్టేబుల్ సంతోష్ , తదితరులు పాల్గొన్నారు.

రక్త దానం చేయండి ప్రాణదాతలు కండి

Image
జనం కోసం మనం న్యూస్:మెటుపల్లి న్యూస్   రక్త దానం చేయండి ప్రాణ దాతలు కండి*                           చింతలపెట్ కి చందిన తొట్ల వనిత 3వ గర్భిణీ  ఆపరేషన్ నిమిత్తం మెటుపల్లి నిత్యసాయి హాస్పిటల్ లో చేరగా ఆపరేషన్ మధ్యలో తీవ్ర రక్తస్రావం కాగా వైద్యులు వెంటనే A+పోసిటివ్ రక్తం కావాలి అనగా .వల కుటుంబసభ్యులతో ఫోన్ ద్వారా విషయం తెలుసుకున్న .బీ.జే.వైయం  జయ కృష్ణ రక్త దానం చేశారు.అత్యవసర సమయం లో వచ్చి పేషెంట్ యొక్క ప్రాణాలు కాపాడారు.జయ కృష్ణ కి పలువురు అభినందలు తెలిపరు ..

"జన్మదిన వేడుకలు"

Image
జనం కోసం మనం న్యూస్ :హైద్రాబాద్ మెటుపల్లి న్యూస్ :మెటుపల్లి నిత్యసాయి సాయి హాస్పిటల్ లో డాక్టర్ మాధురి ఎం.బి.బి.స్(డి.జి. ఓ) గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.స్టాఫ్ అందరూ కలసి జన్మదిన వేడుకలు జరిపారు.ఈ వేడుకలో శ్రీజ,భార్గవ్, నరేష్,ప్రమీల స్టాఫ్ అందరు పాల్గొన్నారు.

"బీజేపీ సభ్యత నమోదు" మహన రావుపేట్"

Image
జగిత్యాల్ జిల్లా జనం కోసం మనం న్యూస్:   కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ అర్వింద్ ధర్మపురి గారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బాజోజి భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పూదరి అరుణ ,కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ డా,, జేఎన్. వెంకట్ తదితరులు పాల్గొన్నారు. http://www.youtube.com/c/JANAMKOSAMMANAMTV

పాఠశాలలు ఫిజులు వ్యాపారం గా చేస్తున్నారు

Image
జనం కోసం మనం న్యూస్ జగిత్యాల్ జిల్లా న్యూస్:ఆర్మూర్ నరేష్ .                                              నేటి పాఠశాలలు విద్యావ్యవస్థను వ్యాపారంగా మలుచుకుంటున్నాయి  అదిక ఫీజులు వసులు చేస్తు దోపిడి చేస్తున్నారు పేద విద్యార్థులకు 25% సీట్లు కేటాయించాలి నూతన రాష్ట్రంలో పాఠశాల విద్య(10+2)- ఫీజుల దోపిడి- ప్రభుత్వ వైఖరి తెలియజేయాలి . హైదరాబాద్ లో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో(10+2) అప్పర్ లిమిట్ 50 వేలు, జిల్లాల్లో 25 వేలు సీలింగ్ ఉండాలి. ఉల్లంఘించిన విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి.-  👉🏻తెలంగాణ లో ఫీజుల దోపిడికి అడ్డే లేకుండ పోతుంది,నూతన రాష్ట్రంలో 4 ఏళ్లుగా కేజీ నించి పీజీ వరకు ఒక్క ఉపాధ్యాయ పోస్టు నింపిన పాపాన పోలేదు . 👉🏻కామన్ స్కూల్ విధానం నా డ్రీమ్ అని ప్రాగల్బాలు పలికిన కేసీఆర్, ఇపుడు కులాల వారీగా గురుకులాలు పెట్టడం దేనికి సంకేతం   👉🏻62 లక్షల మంది విద్యార్థులుండే ఈ రాష్ట్రంలో కేవలం  2 లక్షల మందికి కూడా సరిపోని 500 గురుకులాలు  పెట్టి భ్రమలు కల్పిస్తుంది గురుకులాల పేరుతో  రాష్ట్రంలో డ్రామా నడుస్తుంది . 👉🏻గురుకులాలలో అసాంఘిక కార్యకలాపాలు, అవినీతి ,స్వేరో