Posts

Showing posts from May, 2019

"రంజాన్ కనుక"

Image
జనం కోసం మనం న్యూస్:జగిత్యాల జిల్లా న్యూస్  మెట్ పల్లి పట్టణంలోని TRS పార్టీ కార్యాలయంలో మైనారిటీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న (రంజాన్ కానుక) చీరలను పంపిణీ చేసిన కోరుట్ల నియెజకవర్గ MLA *గౌ"శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు * మరియు మెట్ పల్లి మునిసిపల్ చైర్ పర్సన్ *గౌ"శ్రీమతి మఱ్ఱి ఉమా రాణి-సహదేవ్ * ఈ కార్యక్రమంలో TRS నాయకులు, మునిసిపల్ కౌన్సిలర్ల్,మొ"వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

జగిత్యాల ఎస్పీ సింధు శర్మ తో ఫోన్ లో మాట్లాడిన ఎంపీ అర్వింద్ ధర్మపురి

Image
జనం కోసం మనం జగిత్యాల జిల్లా * జగిత్యాల ఎస్పీ సింధు శర్మ తో ఫోన్ లో మాట్లాడిన ఎంపీ అర్వింద్ ధర్మపురి * నిజామాబాద్ లోను, జగిత్యాల లో కూడా కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హనుమాన్ జయంతి రోజు నిజామాబాద్ లో, ఫలితాల నాడు జగిత్యాల లో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బీజేపీ కార్యకర్తల మీద తమ ప్రతాపాన్ని చూపించారు. ఎంపీ ఫలితాల రోజు జగిత్యాల జిల్లా  రాఘవ పేట లో  విజయోత్సవ ర్యాలీ ని అక్కడి SI అడ్డుకోవడమే కాకుండా 12 మంది కార్యకర్తలను అరెస్ట్ చేయడం అరాచకం అని, పోలీసులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఎంపీ అర్వింద్  ఎస్పీ తో స్పష్టం చేశారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో అసహనం పెరుగుతుందని, తద్వారా వచ్చే శాంతి భద్రతల సమస్య కు హోమ్ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఎంపీ అర్వింద్ ధర్మపురి హెచ్చరించారు. .................... జనంం కోసం మనం.....................

లక్ష్మణ్ ను కలిసిన ఎంపీ అరవింద్

Image
* జనం కోసం మనం హైదరాబాద్ * సోమవారం హైదరాబాద్  లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్    లక్ష్మణ్ ను మర్యాదపూర్వకంగా  కలిశారు.ఎంపీ గా గెలుపొందిన సందర్బంగా అరవింద్ లక్ష్మణ్ ను కలసుకున్నారు. కలసిన వారిలో  కార్యవర్గ సభ్యుడు బస్వా లక్ష్మీ నర్సయ్య కూడా ఉన్నారు.  లక్ష్మణ్ కు పుష్ప గుచ్చం అందజేస్తున్న అరవింద్ ...........జనం కోసం మనం ఎప్పుడు మీ వెంటే.................

కారు చోరీ కవిత ఓటమి

* *కారులో... చోరులు...కవిత ఓటమిపై విచారణ...ఇంటి దొంగల పని పట్టేందుకు రంగం సిద్ధం...శ్రీలంకలో లో సమావేశమైన నలుగురు ఎమ్మెల్యేలు...ఉద్యోగ సంఘాల నేత పై టిఆర్ఎస్ అధినేత మూడో కన్ను...*  *ఆ 20 కోట్లు ఏమయ్యాయి...*  నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఓటమి కి కారణాలపై  విచారణ చేస్తున్నారు. పార్టీ అధినేత రంగములోకి దిగారు.  పీ ఏ ల నుంచి మొదలుకొని ఎమ్మెల్యే ల వరకు గురి పెట్టారు. వీరిలో మండలం స్థాయి నేత నుంచి ఉద్యోగ సంఘాలు నేతలు. కుల సంఘాల నేతలు!  ఎమ్మెల్యేలు సైతం ఉండడంపై పార్టీ అధినేత సీరియస్ గా పరిగణిస్తున్నారు. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయని పార్టీ నాయకులు ప్రతినిధులు సైతం ఆందోళన చెందుతున్నారు. *ఎమ్మెల్యేల హస్తం...* పార్టీని భుజాల మీదా మోయాల్సిన ఏమ్మేలూ ఏకంగా పార్టీకే పంగనామాలు పేట్టారు. వీరి నుంచి అందాల్సిన ఆదేశాల్లో తేడా రావడముతో మండలా స్తాయి నేతలు సైతం గాడి తప్పారు అనేది నిజం. కవిత పై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆమె ఓటమి లక్ష్యంగా నలుగురు ఎమ్మెల్యేలు శ్రీలంకలో ప్రత్యేకంగా సమావేశం అయినట్లు పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ

*ఎస్సై పై దూరసగా మాట్లాడిన బీజేపీ శ్రేణులు*

జనం కోసం మనం న్యూస్ :జగిత్యాల జిల్లా న్యూస్ మల్లాపూర్ మండల్ రాఘవపేట్ గ్రామం లో తేదీ 23-5-19గురువారం రోజున రాత్రి సమయంలో రాఘవపేట్ లో బీజేపీ  అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచిన సందర్బంగా బీజేపీ కి చెందిన కొద్దీ మంది వ్యక్తులు ఎన్నికల నియమావళి కి విరుద్ధంగా డిజె ను గ్రామంలోని ప్రధాన కూడలిలో డాన్సులు చేస్తూ ఇతర పార్టీల కు చెందిన వారిని రెచ్చకొట్టే విదంగా నినాదాలు చేస్తూ ఉండగా అటుగా పెట్రోలింగ్ కు వెళ్లిన మల్లాపూర్ ఎస్సై పృధ్విధర్ గౌడ్ వారిని అక్కడ నుండి వెళ్లిపోవాలని  సూచించగా ఎస్సై పైకి దూరసుగా మాట్లాడిన విధానానిక ఎస్సై డీజే యువకుడిని పిలిచి అందులో ఉన్న మిక్సర్ ని  తీసుకొని తమ తమ సిబ్బందితో వాహనంలో వెళ్తుండగా  వాహం చుట్టూ గుమ్మి గుడినరు.ఎస్సై గారి విధులకు అడ్డు పడుతూ , ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ,న్యూసెన్సు క్రీయేట్  చేస్తూ, వీడియో తీయుటకు ప్రయత్నం చేసిన ఎస్సై గారి ఫోన్ లాక్కొని భూమి కొట్టి  ఫోన్ పగల కొట్టి, తన విధులకు ఆటంక్కం పరిచి ,దుర్భశాలు ఆడిన రాఘటపెట్ కు చెందిన 1, కల రాజపల్ 2,అందుగుల సాగర్  3,నత్తి లక్ష్మణ్ 4,అడపా నిరంజన్ 5,ముదం గంగాధర్ 6,ఆకుల రాజా గంగారా 7,కెలేటి రాజా శేఖర్

"ఓం డాన్స్ అకాడమీ "

Image
జగిత్యాల జిల్లా జనం కోసం మనం  న్యూస్:  ఓం డాన్స్ స్కూల్ మెట్పల్లి లో  వేసవి సెలవుల్లో భాగంగా ప్రతీ సంవత్సరం ఓం డాన్స్ అకాడెమీ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విజయవంతం శిక్షణ పూర్తి చేసుకున్న పిల్లలతో డాన్స్ మాస్టర్ పృథ్వీ ఆధ్వర్యంలో బుధవారం ప్రోగ్రాం నిర్వహించారు.ఈ ప్రోగ్రామ్ లో విద్యార్థులు తమ తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఆటపాటలతో ఆహుతులను ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ ఓం డాన్స్ అకాడెమీలో క్లాసికల్,వెస్టర్న్, హిఫొప్, ఫోక్,అన్ని రకాల డాన్స్ లలో శిక్షణ అతితక్కువ ఫీస్ తో సెలవులను సద్వినియోగం చేసుకునే విధంగా ఇస్తున్నామని చెప్పారు.ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ను ఘనంగా నిర్వహించారు.

కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పదు ఎస్సై పృథ్వీ గౌడ్

Image
*కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు*                 జగిత్యాల జిల్లా న్యూస్:మల్లాపూర్ మండల్ లోని పోలీస్  స్టేషన్ లో అన్ని గ్రామాలకు చెందిన ఫర్టిలైజర్స్ యజమానులతో  మల్లాపూర్  ఎస్సై   పృధ్విధర్ గౌడ్ ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ పృధ్విధర్ గౌడ్ మాట్లాడుతు. ఫర్టిలైజర్ షాప్ యజమానుల నిబంధనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలన్నారు .నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించాలని సూచించారు. కల్తీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పిడి యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు .అనుమతి లేని విత్తన విక్రయాల ధరల వద్ద విత్తనాలు కొనుగోలు చెయ్యొద్దు  అనీ రైతులకు తెలిపారు .డీలర్ల వద్ద నే విత్తనాలు కొనుగోలు చేయాలని అలాగే బిల్ రిసిప్ట్ ను అడిగి తీసుకోవాలని తెలిపారు . గ్రామంలోకి వచ్చి విత్తనాలు అమ్మే వారి దగ్గర కొనుగోలు చెయ్యద్దు అని తెలిపారు. వెంటనే సంబంధించిన వ్యవసాయ అధికారులు గాని పోలీస్ స్టేషన్ 100 కి కాల్ చేసి సమాచారం ఇస్తే నకిలీవిత్తనాలు విక్రయించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

*ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చెయ్యాలి*

Image
జనం కోసం మనం న్యూస్:జగిత్యాల జిల్లా న్యూస్ NANI TIGER 14/5/2019                    "జన్మదిన విడుకలు" మల్లాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శివ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా గా మున్సిపల్ వాయిస్ చైర్మన్ మైలరపు లింబాద్రి శాలువాతో సన్మానించి కేక్ కట్ చేపించి అభినందించారు. మన ఆర్యవైశ్య లు అందరు ముందు ఉండాలని ఆయన కోరారు. మరో కొన్ని సంవత్సరాలు వైశ్యులు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ నిరు పేద ఆర్యవైశ్యుల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఆర్య వైశ్యుడు అభివృద్ధి చెందేలా కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

"టీ ర్ స్ నాయకులని గెలిపించాలి"

Image
[07/05, 8:22 AM] NANI~TIGER: *అభివృద్ధి చూసి ఓట్ల వేయండి* *ఏనుగు రాంరెడ్డి*     *సిర్పూర్ లో తెరాస గెలుపు కాయం అంటున్న రామ్ రెడ్డి*                                                     *జనం కోసం మనం న్యూస్ హైదరాబాద్* /  *మల్లాపూర్*                                                                                     సిర్పూర్ లో జోరుగా సాగుతున్న ప్రచారం,దూసుకపోతున తెరాస నాయకులు. రాజకీయ రంగంలో మంచి గుణం ఉన్న వ్యక్తి ఏనుగు రామ్ రెడ్డి గ్రామంలో మంచి పేరు పొందిన వ్యక్తి ,మల్లాపూర్  టీ ర్ స్ (తెరాస) ఎం పి టీ సీఅభ్యర్థిగా నన్ను గెలిపించాలని ,గ్రామ ప్రజలు అందరు ఆశీర్వదించాలని ప్రచారం లో ఉదృతం చేశారు.నన్ను గెలిపిస్తే సిర్పూర్ గ్రామన్ని  అన్ని రంగంలో అభివృతి చేసి చూపిస్త అన్ని టీ ర్ స్ అభ్యర్థి ఏనుగు రామ్ రెడ్డి అన్నారు.గ్రామం లో గల్లీ గల్లికి తిరుగు ప్రచారం లో ముందుకు సాగుతున్నారు.ఈ కార్యక్రమంలో సిర్పూర్ సర్పంచ్ గోవింద్ నాయక్,రవీందర్,ప్రవీణ్ కుమార్,రాజేందర్,తెరాస నాయకులు పాల్గొన్నారు.                                               *ఒకసారి అవకాశం ఇచ్చి చుడండి అభివృది ఏంటో చూపిస్త* ఏనుగు రామ్ రెడ్డ

జడ్పీటీసీ పీఠం తెరాస కె సాధ్యం

Image
*జనం కోసం మనం న్యూస్* జడ్పీటీసీ అభ్యర్థి సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గెలుపు కై మల్లాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న  జాగృతి యూత్ నాయకులు...మరియు భారీ ఎత్తున పాల్గొన్న తెరాస నాయకులు మహిళలు... ప్రచారంలో కార్యక్రమంలో పాల్గోన్న జాగృతి యూత్ నాయకులు 1.గనవేని మల్లేష్ యాదవ్ జిల్లా అధ్యక్షుడు టీజేవైఫ్ 2.తోట రాజ తిరుపతి టీజేవైఫ్ మండల అధ్యక్షుడు 3.వేముల వాడ దేవరాజం టీజ్ వైఫ్ మండల ఉపాధ్యక్షుడు 4.మొరపు ప్రవీణ్ కుమార్ టీజేవైఫ్ మల్లాపూర్ గ్రామ అధ్యక్షుడు.. యూత్ నాయకులు నాగరాజు,మహేష్,వెంకటేష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు..

*యూవత అంత తెరాస కె*

Image
జనం కోసం మనం హైదరాబాద్ ప్రతినిధి :     జగిత్యాల్ జిల్లా న్యూస్ :  *తెరాస నే గెలుపు కాయం అంటున్న ప్రజలు*                          జగిత్యాల్  జిల్లా లోని మల్లాపూర్ మండల్ ఎంపీటీసీ తెరాస అభ్యర్థి సందిరెడ్డి శ్రీనివాస్ ని గెలిపించాలని కోరుతూ తెరాస యూవ నాయకులు సోమ అశ్విన్  కుమార్ మాట్లాడుతు  మల్లాపూర్ మండల్ లోని గ్రామా గ్రామకి వెల్లి ప్రచారం లో ప్రజలని కోరడం జరిగింది.మా యూవత అందరు కలసి సందిరెడ్డి శ్రీనివాస్ ని గెలిపించుకుంటాం అన్ని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి లక్ష్మణ్ సోమ అశ్విన్ కుమార్ ఉయ్యాల లక్ష్మణ్ గడ్డం నర్సారెడ్డి కొమ్ముల జీవన్ బండి లింగ స్వామి ముద్దం శరత్ గోపి డి శ్రీనివాస్ చిట్టి రెడ్డి రమేష్ రెడ్డి తెరాస నాయకులు పాల్గొన్నారు.

*తెరాస పార్టీ అభ్యర్థులని గెలిపించాలి*

*టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలి* మోర్తాడ్ జనం కోసం మనం న్యూస్:   స్థానిక సంస్థ గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు మండల కేంద్రంలోని ఆర్ ఎన్ బి ఫంక్షన్ హాల్లో మండల టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఈ వారం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు బలపరిచిన అభ్యర్థులు గెలిపించడం ద్వారా గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు ప్రతి కార్యకర్త తనవంతు కృషిగా పది ఓట్లు వేయించి భారీ మెజారిటీ తో ఎంపిటిసి జెడ్పిటిసి అభ్యర్థులను గెలిపించి గ్రామాలు అభివృద్ధికి కృషి చేయాలని గ్రామాల అభివృద్ధికి పార్టీ మరింత నిధులు ఇస్తుందని అన్నారు రు విస్తృతంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు ఎన్నికలకోసం కులాల విభజన సరికాదని అన్ని కులాల సభ్యులు ఒకే వైపు ఉంటే టిఆర్ఎస్ పార్టీ విజయం సాధ్యమవుతుందని అన్నారు కలిసి పనిచేస్తే ఓటమి దరిచేరవని అన్నారు ఐదు సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వచ్చేలా కృషి చేయాలని ఆయన అన్న