Posts

Showing posts from July, 2018

"భరణి జయించిన సురేష్"

Image
జనం కోసం మనం(ప్రతినిధి)జగిత్యాల జిల్లా మెటుపల్లి న్యూస్:              "భరణి జయించిన సురేష్"  కుటుంబ పరిస్థి బాగోలేక అతి చిన్న తనం లొనే కుటుంబ భారం పరడం  ద్వార కుటుంబని పోషించడానికి బైక్ మెకానిక్ నేర్చుకొని పలువురికి ఆదర్శనంగా నిలిచి కుటుంబ భరణి బాధ్యతులులైన తను భుజాన వేసుకున్నారు.వేములకుర్తి కి చెందిన చిన్నరాజాం పుష్ప ల కుమారుడు సురేష్ తన తల్లితండ్రుల పోచన తనపై పరడం ఎలాగైనా తన కుటుంబ సంబ్యులను పోషించుకోవాలనే ఉదేశంతో చిన్న తనం లోనే బైక్ నేర్చుకొన్ని వాహనాలు సరిధితున్నాడు. రహదారుల పై చెడుపోయిన వాహనాలు అతి త్వరగా  రిపేర్ చేస్తూ ప్రయాణికులకు సకార్యవంతగా అతి తక్కువ ధరలో ప్రతి నిత్యం అందుబాటులో ఉంటు వాహనాలు సరిధితున్నాడు.

బోనాలు పండగ

Image
*ఈ రోజు రుద్రూర్ మండల కేంద్రంలో గ్రామా ప్రజలు ఉరపాండగా(బోనాలు) ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెరాస యూవ నాయకులు శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు హజరయ్యి బోనమెత్తిన బోనాల జాతర ప్రారంభించారు. పోతారాజుల విన్యాసాలు,కళాకారుల నృత్యాలు,యూవకుల కోలాహలం మధ్య ఊరేగింపు ఘనంగా నిర్వహించారు శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు డాన్సులు చేస్తూ యూతను ఉర్రుతలుగించారు ఈ కార్యక్రమంలో యూవ నాయకులు భాస్కర్ రెడ్డి గారు ప్రతేక్య ఆకర్షణగా నిలిచారు అక్కడున్న యూవత భాస్కర్ రెడ్డి గారిని అనుసరిస్తూ ముందుకు కదిలారు*
Image
జనం కోసం మనం (మా ప్రతినిధి) ఈరోజు మల్లాపూర్ మండలం లోని మొగిలీపేట గ్రామంలో 100 మంది మహిళలు బిజెపి పార్టీలో చేరారు వీరందరినీ పార్టీ కండూవకప్పీ పార్టీలోకి అహ్వనిస్తున్నా బిజెపి మండల అధ్యక్షుడు ఇల్లేందుల వేణుగోపాలాచారి జిల్లా అధ్యక్షుడు బాజోజి బస్కార్ జిల్లా ఉపధ్యక్షుడు డ. యదగిరి బాబు మహిళ మొర్చ అధ్యక్షురాలు కోట లక్ష్మీ శాంతమ్మ మం.ఉపధ్యక్షుడు జి పవన్ మం. సెక్రటరీ రనవేణి లింబాద్రీ మొకు రజేందర్ ఓజల్ రేడ్డి సత్యం మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

"వాహనాలు తనిఖీ"

Image
 జగిత్యాల జిల్లా మల్లాపూర్ న్యూస్.                       (జనం కోసం మనం)                                  "వాహనాలు తనిఖీ"    మల్లాపూర్ న్యూస్.            మల్లాపూర్ మండల్ రాఘవపేట్ శివారులో SI పృద్వి గౌడ్ గురువారం ద్విచక్రవాహనాలు తనిఖీ చేశారు.ద్విచక్రవాహలకు సంబంధించిన దస్రాలు లేకుండా నడుపుతున్న వారికీ జరిమనలు విధించినాట్లు తెలిపారు.వాహన దాస్త్రాలు లేకుండా నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు.ప్రతి వాహనం దారుడు వాహనం యొక్క దాస్త్రాలు(కాగితాలు)తప్పని సరిగా ఉంచుకోవాలి అన్ని అన్నారు.
Image
వరంగల్ న్యూస్ *తెలంగాణ నార్త్ ఆండ్ పవర్ డిస్టిబ్యూట్ కంపనీ లిమిటెడ్ వరంగల్  తెలంగాణ ఎలక్ట్సిటి ఎంఫ్లాయిస్ 1104 యూనియన్ ఆర్గనైసింగ్ సెక్రటరీగా జీ. మల్లేష్ లైన్ మెన్ ఉప అధ్యక్షులుగా శ్రీ దుబ్బ రాజమ్ మరియు సహాయ కార్యదర్శిగా కె. నాగేశ్వర్ రెడ్డిలు ఎన్నికైన శుభసందర్బముగా ప్రాంతీయ అధ్యక్షులుగా సాన జయాకర్ ప్రాంతీయ కార్యదర్శిగా శ్రీ టీ. రమేష్ బాబు డివిజన్ అధ్యక్షుడు చెరాల్ కార్యదర్శిగా సురేష్ మరియు రామేశ్వర్ రెడ్డి నవీన్ లక్ష్మన్ శ్యామ్ అందె ప్రకాష్ రాజారెడ్డి హర్షం వ్యక్తం చేశారు*

"రాహుల్ గాంధీ ప్రవేశ పెట్టిన శక్తి యాప్"

Image
 వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో రాహుల్ గాంధీ ప్రవేశ పెట్టిన శక్తి యాప్ లో భాగంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూనిపూర్ రాజారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈకార్యక్రమంలొ మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కృష్ణ రెడ్డి,కార్యదర్శి బొయిడి లక్ష్మణ్,మాజీ ఉప సర్పంచ్ రాంచంధర్ రెడ్డి,గ్రామ కాంగ్రెస్ ప్రెసిడెంటు శ్రీనివాస్,చిన్న లక్ష్మయ్య,సాయిలు,గంగారం ,అశోక్ పాల్గొన్నారు.

"దరి చూపే సూచిక నిలిచేనా ఇక"

Image
మెట్ పల్లి పట్టణం లోని ప్రధాన రోడ్డు మార్గం లోని టాటా షోరూం దగ్గర ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదకరం గా మారిన రైల్వే స్టేషన్ కి దారి బోర్డు... ముక్క నరేష్ కుమార్, మెట్ పల్లి

"టైర్ పేలి పోలీస్ జీప్ బోల్తా"

Image
*మంచిర్యాలః జ‌న్నారం పోలీస్ స్టేష‌న్ స‌మీపంలో పోలీస్ జీప్ బోల్తా.... ల‌క్షెట్టిపేట ప‌ట్ట‌ణంలో లోక్ అదాల‌త్ కు వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా జ‌న్నారం జింక‌ల పార్క్ స‌మీపంలో పోలీస్ జీప్ ముందు టైర్ పేలి చెట్టుకు ఢీకొన్న‌ జీపు .. జ‌న్నారం ఎస్సై త‌హ‌సినొద్దిన్ కు తీవ్ర గాయాలు ఆస్ప‌త్రికి త‌ర‌లింపు.

హైదరాబాద్ నుంచి ఆరు నెలల పాటు బహిష్కరిస్తున్నట్లు పరిపూర్ణానంద స్వామికి తెలంగాణ ప్రభుత్వం నోటీస్ లు జారీ..!.

Image

"పరిపూర్ణ నంద స్వామి హౌస్ అరెస్ట్ కి నిరసనగా మెట్ పల్లి లో హిందు సంస్థల ధర్నా"

Image
పరిపూర్ణ నంద స్వామి హౌస్ అరెస్ట్ కి నిరసనగా మెట్ పల్లి లో హిందు సంస్థలు ,బీజేపీ,విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ల ఆధ్వర్యంలో, వెంటనే ధర్మాగ్రహ యాత్రకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని లేకుంటే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాము. పరిపూర్ణానంద స్వామి గారిని గృహ నిర్బంధనికి నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పూదరి అరుణ ఆధ్వర్యంలో మెట్ పల్లి పాతబస్టాండ్ సమీపంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది EDITOR KALYAN NANI

"రణధీర్ si శ్రీమంతుడు"

మారుమూల గిరిజన తండాలో అరకొర వసతు లతో అనేక ఇబ్బందులు పడుతున్న విద్యారులకు వస తులు సమకూర్చిన మీకు వందనాలు. . అయిదో తరగతి చదువుతున్న భూక్ష్య రమాదేవి అనే ఓ గిరిజన బాలిక ఉప న్యాసం ఆకట్టుకుంది. ..................... కాసేపు చప్పట్లు ఇదంత ఎవరి గురించి ఇప్పుడు ఆ విద్యార్దుల బవిష్యత్ చిత్రం మారిపోయింది వసతులు లేని ఆ పాటశాలలో ఇప్పుడు విద్యార్దులకు ఏమి ఇబ్బందులు లేవు త్రాగునీరు కోసం బయటకు పరుగెత్తే అవసరమే లేదు అందరు చక్కగా చదువుకుంటున్నారు కారణం ఈ ఎస్సై సారే.....................  సార్ పేరు రణధీర్ ఉస్మానియా యూనివర్సిటీ లో పీ హెచ్ డీ  స్కాలర్ గా ఉంటూనే ఆ సమయంలోనే  ఎస్సైగా ఎంపికయ్యాడు ప్రస్తుతం జగిత్యాల జిల్లా సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు ఆదర్శంగా నిలుస్తున్న యువ ఎస్సై రణధీర్ కుమార్ ట్విట్టర్ లో అభినందించిన తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ జగిత్యాల జిల్లా  సారం గాపూర్ మండలంలోని రేచ పల్లిలోని కిమ్యానాయక్ తండాలో అయిదోతరగతి వరకు 21 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే పాఠశా లలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వసతులు లేకపోవడంతో ఇటీవల...

"ఎంపీ బాల్క సుమన్ మీద వస్తున్న వార్త ఫేక్"

Image
EDITOR NANI KALYAN "ఎంపీ మీద వస్తున్న వార్త ఫేక్ న్యూస్"జనం కోసం మనం. మంచిర్యాల సిఐ ఎడ్ల మహేష్ పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మహిళలను లైంగికంగా వేదించారని వచ్చిన వార్త వాస్తవం కాదని మంచిర్యాల సిఐ ఎడ్ల మహేష్ శుక్రవారం తెలిపారు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు మంచిర్యాల కు చెందిన బోయిని సంధ్య ఆమె అక్క విజేతలు గత కొన్ని రోజులుగా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ పలువురిని భయాందోళనకు గురిచేస్తు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని తెలిపారు ఈ క్రమంలో ఎంపీ బాల్క సుమన్ పై ఆరోపణలు రావడంతో జనవరి 18న కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని అన్నారు విచారణలో చాలా విషయాలు బయటపడ్డాయని ఎంపీ సుమన్ ఫేసుబుక్ లో పెట్టుకున్న ఫోటోను కాపీ చేసుకొని దాన్ని సంధ్య ఫొటోలతో మార్ఫింగ్ చేసారని గుర్తించడం జరిగిందన్నారు ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి సెల్ ఫోన్ ను సీజ్ చేయడం జరిగిందన్నారు.

"నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలబిషేకం"

Image
జనం కోసం మనం న్యూస్:  ఈరోజు మల్లాపూర్ లోనీ భారత మాత విగ్రహం దగ్గర రైతులకు మద్దతు ధర పేంచీనందుకు ధమొధర ధాష్ నరేంద్ర మోడీకి పాలబిసేకం చేయడం జరిగింది ఇందులో బిజెపి మండల కార్యకర్తలు సీనియర్ నొయకులు పాల్గొన్నారు జై భారత్ జై బిజెపి జై మొడీజీ ఈరోజు మన నుతన ఎస్సై గారిని సన్మానించాడం జరిగింది మీ మండల అధ్యక్షుడు ఇల్లేందుల వేణుగోపాలా చారి..

"నరేంద్ర మోడీ చిత్రపటానికి పల అభిషేకం"

Image
ఈ రోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా  మరియు రాయికల్ బీజేపీ ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర మోడీ  చిత్ర పటానికి పాలాభిషేకం  చేసి , స్వీట్లు పంపిని చేయడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తురగ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతే రాజు అని చేయలనే సదుద్దేశంతో ఇచ్చిన మాట ప్రకారం 2022 వరకు పెట్టుబడి ఒకతిన్నార రెట్లు మద్దతుధర పెంచుతాన్న వాగ్ధానాన్ని నిజం చేస్తూ దేశంలో ప్రధానంగా పండించే 14 రకాల పంటలకు పెద్ద మొత్తంలో మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది దీని పై రైతులు, రైతు సంఘాలు , కౌలు రైతులు అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు . దీని వలన రైతు పండించే పంటలకు సరైన న్యాయం చేకూరుతుంది అన్నారు .అలాగే 70 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతు మద్దతుధర ఈనాడు మోడీ రైతులను ఆదుకున్నరూ అలాగే బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల పక్షాన ,దేశ రైతుల శ్రేయస్సు కొరకు నిరంతరం పాటుపదుతుంది అన్నారు .ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తురగ శ్రీధర్ రెడ్డి , కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కుర్మ మల్లారెడ్డి , బీజేపీ మండల నాయకులూ  కుర్మ నారాయణ రె...

"కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు మద్దతు ధర పెంచింది"

Image
కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు మద్దతు ధర పెంచింది  *వరి పాత ధర -1550/ కొత్త ధర-1750  *మొక్క జొన్నలు పాత ధర -1425/కొత్త ధర -1700 *పత్తి పాత ధర 4020/కొత్త ధర-5150 *కందులు పాత ధర-5450/ కొత్త ధర-5675 *జొన్నలు పాత ధర-1700/ కొత్త ధర-2340 *మినుములు పాత ధర-5400/కొత్త ధర-5600 *వేరుశెనగలు పాత ధర-4450/ కొత్త ధర 4890 *సజ్జలు పాత ధర-1425/కొత్త ధర-1950 *రాగులు పాత ధర-1900/కొత్త ధర -2697 *పెసర్లు పాత ధర-5575/కొత్త ధర-,6975 *నువ్వులు పాత ధర-5300/కొత్త ధర -6249 *పొద్దుతిరుగుడు పాత ధర-4100/కొత్త ధర-5383 *సోయాబీన్ పాత ధర 3050/కొత్త ధర-3399 జనం కోసం మనం

మల్లాపూర్ మండల్ ధాంరాజపల్లి గ్రామంలో బిజెపి నాయకులు సంబరాలు

Image
పంటలకు మద్దతు ధర లు పెరిగిన సందర్భంగా బీజేపీ నాయకుల  మరియు రైతు ల ఆధ్వర్యంలో కొత్త ధాంరాజపల్లి గ్రామంలో పాటకులు కాల్చి మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకున్నారు మద్దతు ధర లు పెంచిన మోడీ గారికి బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం మనం